లిబ్యా వ‌దిలిపెట్టే బార‌తీయుల‌కు స‌హాయ‌ప‌డేందుకు 17 మంది కో-ఆర్డినేట‌ర్ల‌ను నియ‌మిస్తున్న‌ట్లు విదేశాయంగ మంత్రి సుష్మాస్వ‌రాజ్ చెప్పారు.


లిబియా నుంచి భారతీయుల తరలింపులో సహాయ పడేందుకు 17 మంది సమన్వయ కర్తలను నియమించినట్టు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అక్కడి నుంచి స్వదేశాలకు రావాలనుకుంటున్న వారందరికీ సహాయం చేసేందుకు భారత రాయబార కార్యాలయం పూర్తి సహాయ, సహకారాలను అందిస్తోందని ఆమె చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవల్సిందిగా లిబియాలోని ప్రవాస భారతీయులను ఆమె కోరారు. అక్కడి పరిస్థితి తీవ్రత దృష్ట్యా స్వదేశం రావాలనుకుంటున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనీ,ఆ తర్వాత ప్రభుత్వం ఖాళీ చేయించలేదని ఆమె అన్నారు.

Continue Reading...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి