వాయువ్య ఢిల్లీ బిజెపి ఎంపి ఉదిత్‌రాజ్‌కు కాంగ్రెస్ పార్టీలో చేరారు.


వాయువ్య ఢిల్లీ బిజెపి ఎంపి ఉదిత్‌రాజ్ ఈరోజు కాంగ్రేస్ పార్టీలో చేరారు. కొత్త ఢిల్లీ కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ స‌మక్షంలో ఆయ‌న పార్టీలో చేరారు. ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌టానికి బిజెపి ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌లేదు.

Continue Reading...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి